ఐసిస్ సానుభూతిపరుడి అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలపై కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతికి చెందిన పండ్ల వ్యాపారి షబ్బీర్ మండలగిరిని...
గంగావతి, శివమొగ్గ, న్యూస్టుడే:ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆరోపణలపై కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతికి చెందిన పండ్ల వ్యాపారి షబ్బీర్ మండలగిరిని శివమొగ్గ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఇప్పటికే అరెస్టయిన సయ్యద్ యాసిన్ (21), మాఝ్ మునీర్ అహ్మద్ (22)లతో పాటు పరారీలో ఉన్న శారిఖ్తో షబ్బీర్కు సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరు పరచి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. మెగ్గాన్ ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు చేయించి, రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం